తూర్పు గోదావరి జిల్లా ముంపు ప్రాంతాల్లో సోమవారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించనున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ పర్యటన సాగనుంది. దెబ్బతిన్న పంటలు, నీటమునిగిన ఇళ్ళను అక్కడి రైతులు, ప్రజలను... నారా లోకేష్ పరామర్శిస్తారు.
సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన - east godavari latest news
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాలలో పర్యటించనున్నారు. నీట మునిగిన ఇళ్లను పరిశీలించి పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తారు.
![సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన తూర్పుగోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9223884-421-9223884-1603027521792.jpg)
తూర్పుగోదావరి జిల్లాలో లోకేశ్ పర్యటన