ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరుగంటలకే తెరుచుకున్న దుకాణాలు... - lock down in east godavari dst

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లాక్​డౌన్​ నిబంధనలకున అనుగుణంగా దుకాణాలను ఉదయం ఆరు గంటలకే తెరిచారు. ఆర్డీవో ఆదేశాల మేరకు వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 11 గంటలకు మూసివేస్తున్నారు.

lockdown rules are following in east godavari dst konasima
lockdown rules are following in east godavari dst konasima

By

Published : Jul 14, 2020, 12:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉదయం ఆరుగంటలకే అన్ని దుకాణాలు తెరిచారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమలాపురం ఆర్డీవో భవాని శంకర్ కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరుచుకుని వ్యాపారం చేసుకోవాలని, అనంతరం మూసి వేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచే ఈ నిబంధనలకు అమల్లోకి వచ్చాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details