ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా - మద్యం లారీ బోల్తా గోరింట

మద్యం సీసాల లోడుతో వెళుతున్న మినీలారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.

liquor load
మద్యం సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా

By

Published : Feb 19, 2021, 5:12 PM IST

Updated : Feb 19, 2021, 5:40 PM IST

మద్యం సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట వద్ద మద్యం సీసాల లోడుతో వెళుతున్న మినీ లారీ బోల్తా పడింది. లారీలో 560 మద్యం కేసులుండగా.. ఈ ప్రమాదంలో వంద కేసులకు పైగా మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. సామర్లకోటలోని ఐఎంఎల్​ డిపో నుంచి తునికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Feb 19, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details