తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట వద్ద మద్యం సీసాల లోడుతో వెళుతున్న మినీ లారీ బోల్తా పడింది. లారీలో 560 మద్యం కేసులుండగా.. ఈ ప్రమాదంలో వంద కేసులకు పైగా మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. సామర్లకోటలోని ఐఎంఎల్ డిపో నుంచి తునికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా - మద్యం లారీ బోల్తా గోరింట
మద్యం సీసాల లోడుతో వెళుతున్న మినీలారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.

మద్యం సీసాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా
Last Updated : Feb 19, 2021, 5:40 PM IST