ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు
ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు - temple land issue
తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముంగడంలో ఆక్రమణలో ఉన్న ఆలయానికి సంబంధించిన భూమిని గ్రామస్థులు స్వాధీనం చేసుకున్నారు. అ స్థలంలో గుడిని నిర్మిస్తామని గ్రామస్థులు వెల్లడించారు.
![ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు temple land issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5788536-420-5788536-1579624293466.jpg)
ఆలయ భూమిని స్వాధీనం చేసుకున్న గ్రామస్థులు
TAGGED:
temple land issue