ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ - VADAPALLI

కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

temple

By

Published : May 11, 2019, 12:52 PM IST

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏడు శనివారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయని భక్తుల విశ్వాసం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details