ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తిక శోభ.. ఆలయాల్లో భక్తుల కోలాహలం - karthika masam 2020

కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయలాలు సందడిగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అరుణాచలం ఆలయానికి భక్తులు బారులు తీరారు. దీపాలు వెలిగించి.. పూజలు నిర్వహించారు.

karthika masam at arunachlam
karthika masam at arunachlam

By

Published : Nov 23, 2020, 12:57 PM IST

కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దేశంలోనే రెండవ అరుణాచలంగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అరుణాచలం ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. క్షీరాభిషేకాలు నిర్వహించారు. శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో శివాలయాలన్నీ.. శివ నామస్మరణతో మార్మోగాయి.

ABOUT THE AUTHOR

...view details