తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లి జనసేన నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి వేలం నూకరాజు కోవిడ్తో కన్నుమూశారు. ఓ ప్రైవేటు కళాశాలలో అద్యాపకుడిగా పనిచేస్తున్న ఆయన.. వారం క్రితం కరోనా బారినపడ్డారు. విశాఖలోని గీతం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ రోజు మరణించారు. ఆయన మృతిపై పార్టీ నాయకులు పరుచూరి భాస్కరరావు సంతాపం వ్యక్తం చేశారు.
జనసేన అధికార ప్రతినిధి కరోనాతో మృతి - amalapuram janasena leader died with corona
జనసేన అధికార ప్రతినిధి వేలం నూకరాజు కరోనాతో మృతి చెందారు. పార్టీ నాయకులు పరచూరి భాస్కరరావు సంతాపం తెలిపారు.
![జనసేన అధికార ప్రతినిధి కరోనాతో మృతి janasena leader died with corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11667622-902-11667622-1620320168863.jpg)
janasena leader died with corona
TAGGED:
కరోనా తో జనసేనాని మృతి