ఇదీ చదవండి:
'అంతర్వేది ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది' - అంతర్వేది రథం దగ్ధం న్యూస్
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం కావడం వెనక దాగి ఉన్న వారిని అరెస్టు చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శెట్టి బత్తుల రాజబాబు డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు.
!['అంతర్వేది ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది' janasena leader rajababu on antharvedhi chariot fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8737414-791-8737414-1599646580531.jpg)
janasena leader rajababu on antharvedhi chariot fire