ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద - undefined

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకులను వారింటికే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Jagananna Gorumudda Items Distribution
విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద

By

Published : Mar 28, 2020, 5:18 PM IST

విద్యార్థుల ఇళ్లకు జగనన్న గోరుముద్ద

గురువారం జిల్లావ్యాప్తంగా జగనన్న గోరుముద్దను అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామ వార్డు వాలంటీర్లు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందజేశారు. 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు కిలో బియ్యం, 8 కోడిగుడ్డులు అందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కిలోన్నర బియ్యం, 8 కోడిగుడ్లు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details