ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 11, 2020, 11:53 PM IST

ETV Bharat / state

'అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించండి'

ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదయ్యే అట్రాసిటీ కేసులను... అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ ఇంఛార్జ్​ పీవో ప్రవీణ్​ ఆదేశించారు. ఈ సందర్భంగా రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

itda po praveen meeting with officers in east godavari district
అధికారులతో సమావేశమైన ఐటీడీఏ ఇంఛార్జ్​ పీవో ప్రవీణ్​

తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్​ అండ్​ మానిటరింగ్​ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో అట్రాసిటీ కేసులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి... సత్వరమే న్యాయం చేయాలని ఐటీడీఏ ఇన్ఛార్జ్​ పీవో ప్రవీణ్​ ఆదిత్య ఆదేశించారు. డివిజన్​ పరిధిలో నమోదైన కేసులపై ఆరా తీశారు.

అధికారులతో సమావేశమైన ఐటీడీఏ ఇంఛార్జ్​ పీవో ప్రవీణ్​

ABOUT THE AUTHOR

...view details