తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న కోతులను పురపాలక సిబ్బంది పట్టుకున్నారు. సుమారు 80 వానరాలను బంధించారు. వాటిని అటవీ ప్రాంతానిరి తరలించారు.
కోతుల బెడదను తప్పించిన పురపాలక సిబ్బంది
ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన వానరాలను పురపాలక సిబ్బంది పట్టుకున్నారు. వాటిని అడవికి తరలించామని వారు తెలిపారు.
కోతుల బెడదను తప్పించిన పురపాలక సిబ్బంది