ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామస్థుల ఫిర్యాదుతో దాడులు... వాహనాలు సీజ్ - east godavari district updates

తూర్పుగోదావరి జిల్లా జగపతినగరం కొత్తచెరువులో అక్రమ మట్టి తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు దాడులు నిర్వహించి రెండు జేసీబీలు, లారీలను స్వాధీనం చేసుకున్నారు.

seize
వాహనాలు సీజ్

By

Published : May 26, 2021, 8:09 PM IST

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం కొత్తచెరువులో అక్రమ మట్టి తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా చెరువు మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి.. రెండు లారీలు, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details