ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొమరాజులంకలో 14 టన్నుల రేషన్ బియ్యం సీజ్​

రావులపాలెం మండలం కొమరాజులంకలో రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. 14 టన్నుల బియ్యం నిల్వ ఉన్నట్టు గుర్తించారు.

By

Published : Dec 7, 2019, 1:51 PM IST

illegal ration rice seized in east godavari dst
రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకలో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 14 టన్నుల బియ్యాన్నిసీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేసినట్లు డీఎస్పీ ముత్యాల నాయుడు అన్నారు. కర్రి రామిరెడ్డి అనే వ్యక్తి రేషన్‌ బియ్యంకొని ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీజ్​ చేసిన బియ్యాన్ని పౌరసరఫరాల అధికారికి అప్పగిస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details