ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వీలైనంత మంది ప్లాస్మా దాతలను గుర్తించండి' - latest kakinada news

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో కరోనా బాధితులకు ప్లాస్మా డొనేట్ చేసిన దాతను కలెక్టర్ మురళీధర్ రెడ్డి అభినందించారు.

east godavari district
'వీలైనంత మంది ప్లాస్మా దాతలను గుర్తించండి'

By

Published : Aug 7, 2020, 8:40 AM IST

వీలైనంత మంది ప్లాస్మా దాతలను గుర్తించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​ మురళీధర్​రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్​లో కొవిడ్ బాధితులకు ప్లాస్మా డొనేట్ చేసిన దాత కే అప్పలరాజును కలెక్టర్ అభినందించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు జేసీ కీర్తి చేకూరితో కలిసి జీజీహెచ్​లో బ్లడ్ బ్యాంక్ యూనిట్​ను కలెక్టర్ పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details