ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమ తిరుపతిలో హుండీ ఆదాయం రూ. 38 లక్షలు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 28 రోజులకు హుండీని లెక్కించగా... రూ.38లక్షల పైచిలుకు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ రాజు తెలిపారు. 18 గ్రాముల బంగారం, 954 గ్రాముల వెండి వచ్చినట్లు ఆయన వివరించారు.

By

Published : Jan 31, 2020, 1:06 PM IST

Published : Jan 31, 2020, 1:06 PM IST

hundi count in konaseema tirupathi
కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు

కోనసీమ తిరుపతిలో హుండీ లెక్కింపు

ఇదీ చదవండి:సత్యసాయి సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

ABOUT THE AUTHOR

...view details