ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - east godavari district latest news

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. తక్షణం బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

hospital sanitation workers protest at rajamahendravarm east godavari district
ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

By

Published : Jul 21, 2020, 7:17 PM IST

మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికి జీతాలు సమయానికి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో: వరప్రసాద్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details