ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 8, 2020, 12:13 PM IST

ETV Bharat / state

తునిలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పలువురు అభినందిస్తున్నారు. తాజాగా తునిలో ఓ ఉపాధ్యాయురాలు వారిని ఘనంగా సన్మానించారు.

Honor for sanitation workers in Tuni
తునిలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

కరోనా వైరస్ ఆందోళనకు గురిచేస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులను... తుని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయురాలు లక్ష్మీ దంపతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె దాచుకున్న సొమ్మును దండలుగా చేసి కార్మికులకు అందించారు. స్థానికులు ఆ చిన్నారిని అభినందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details