ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 21, 2020, 8:42 PM IST

ETV Bharat / state

ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు ఓ భారీచేప లభ్యమైంది. వేటకు వెళ్లిన ఓ మత్స్యకార జట్టుకు 150 కిలోల భారీ టేకు చేప చిక్కింది. ఈ చేపను బోటు నుంచి ఒడ్డుకు చేర్చడానికి మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. దీన్ని వేలం వేయగా ఓ వ్యాపారి రూ.5 వేలకు కొనుగోలు చేశాడు. దీన్ని కేరళకు ఎగుమతి చేయనున్నట్లు వ్యాపారి తెలిపాడు.

heavy weight fish found in Uppada fish yard
ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details