తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది. ఆర్య వైశ్య సదన్ కి చెందిన మొత్తం 32 ఎకరాలను ఇళ్లస్థలాలకు ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆర్య వైశ్య సదన్ ఉంది.
ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై హైకోర్టు స్టే - arya vysya sadhan lands latest news
రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది.
![ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై హైకోర్టు స్టే hearings in high court over lands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:31:03:1599213663-vlcsnap-2020-09-04-15h28m44s727-0409newsroom-1599213646-216.jpg)
రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సేవా సదన
TAGGED:
ఆర్యవైశ్య సదన్ తాజావార్తలు