ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు - goods distribute to poor people by mla kondeti chittibabu

లాక్​డౌన్​ కారణంగా తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. వైకాపా ఎమ్మెల్యే చిట్టిబాబు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వైకాపా నేత మంతెన రవిరాజు ఆధ్వర్యంలో 1800 కుటుంబాలకు రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే సరుకులను అందించారు.

goods distribute to poor people  in east godavari dst by mla kondeti chittibabu
కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

By

Published : Apr 22, 2020, 5:36 PM IST

Updated : Apr 22, 2020, 7:10 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని జీ.పెదపూడి గ్రామానికి చెందిన వైకాపా నేత మంతెన రవిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు... రెండున్నర లక్షల విలువచేసే కూరగాయలు, సరుకులను 1800 కుటుంబాలకు అందించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో... పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Last Updated : Apr 22, 2020, 7:10 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details