తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గోదావరి వరద ఎగువన శాంతించినప్పటికీ దిగువన అలానే ఉంది. ఎగువ నుంచి వచ్చే నీరంతా కోనసీమ మీదుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఈ కారణంగా అక్కడ వరద తగ్గేందుకు సమయం పడుతుంది. కోనసీమలో సుమారు 50 లంక గ్రామాలో ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
కోనసీమలో వరద ఉద్ధృతి.. ముంపులోనే 50 గ్రామాలు - కోనసీమలో గోదావరి వరద ఉద్ధృతి వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సుమారు 50 లంక గ్రామాలో ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. స్థానికులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.

గోదావరి వరద