ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.2.25 లక్షల విలువైన గంజాయి పట్టివేత - డొంకరాయి పోలీస్ స్టేషన్ వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు 75 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు.

ganja cought
రూ.2.25 లక్షల విలువైన గంజాయి పట్టివేత

By

Published : Mar 6, 2021, 6:40 AM IST

ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 75 కిలోల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ రూ.2.25 లక్షలు ఉంటుందని ఎస్సై వెంకటేశ్వరరావు అంచనా వేశారు.

గంజాయి, కారును సీజ్ చేశామని చెప్పారు. వై.రామవరం మండలం ఎల్లవరానికి చెందిన పల్లాల శ్రీనివాస్ రెడ్డి, విశాఖ జిల్లా సీలేరు బెంగాలీ క్యాంపుకు చెందిన బైరాగి నరేష్ ను అరెస్టు చేశామని.. రంపచోడవరం కోర్టుకు తరలిస్తామని ఎస్సై చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details