ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 5, 2020, 4:27 PM IST

ETV Bharat / state

కొత్తపేట నియోజకవర్గంలో మరో నాలుగు కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆత్రేయపురం మండలంలో మూడు, పెద్దపళ్ళలో ఒకటి నమోదయ్యాయి.

east godavari district
కొత్తపేట నియోజకవర్గంలో మరో నాలుగు కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తాజాగా మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదాయ్యాయి. ఆత్రేయపురం మండలంలో ప్రస్తుత ఒక కేసు ఉండగా మరో మూడు నమోదయ్యాయి. మండలంలోని ర్యాలీ గ్రామంలో ఒకరికి, నార్కెడిమిల్లి గ్రామంలో ఇద్దరికి నమోదైనట్లు పీహెచ్​సీ వైద్యాధికారిని సునీత తెలిపారు. ఆలమూరు మండలంలో ప్రస్తుతం 33 కేసులు ఉండగా పెద్దపళ్ళలో ఒక యువకుడికి వచ్చినట్లు పీహెచ్​సీ వైద్యాధికారి సుదర్శన బాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details