ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభాగ్యులకు అండగా స్వచ్ఛంద సంస్థలు - తూర్పుగోదావరిలో యాచకులకు భోజన వసతులు

తూర్పుగోదావరి జిల్లాలో నిరుపేదలకు, యాచకులకు భోజన వసతులు కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. వివిధ సంస్థల ప్రతినిధులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆహారాన్ని అందిస్తున్నారు.

food distribution to needy and beggars at east godavari
నిరుపేదలు, యాచకులకు భోజన వసతులు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

By

Published : Mar 29, 2020, 12:43 PM IST

నిరుపేదలు, యాచకులకు భోజన వసతులు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

తూర్పుగోదావరి జిల్లాలో లాక్‌డౌన్​ ప్రభావంతో రాకపోకలు స్తంభించాయి. ఎలాంటి ఆధారం లేని నిరుపేదలు, యాచకులకు భోజన వసతులు కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. జిల్లా కలెక్టర్‌ అనుమతి మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ప్రధాన కూడళ్లు, వీధుల్లో తిరిగి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహారాన్ని అందిస్తున్నారు. నగరంలో ఆకలి తీర్చే రథంతో పాటు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆర్మీ, చేయూత ట్రస్ట్, ఇతర సంస్థలు ఆహార పంపిణీ చేపట్టాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details