ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారులకు చిక్కిన భారీ సొర చేప - మత్స్యకారులకు చిక్కిన భారీ సోరచేప

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలో కుంభాబిషేకం వద్ద సముద్రంలో మత్స్యకారులకు గురువారం భారీ సొర చేప చిక్కింది. దాని బరువు సుమారు 25 కేజీలు ఉంది.

fishermen catched the shark fish at east godavari district
మత్స్యకారులకు చిక్కిన భారీ సోరచేప

By

Published : Jul 17, 2020, 3:30 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలో కుంభాబిషేకం వద్ద సముద్రంలో మత్స్యకారులకు గురువారం భారీ సొర చేప చిక్కింది. దాని బరువు సుమారు 25 కిలోలు ఉంది. దీనికి రూ.10 వేల ధర పలుకుతుందని వారు తెలిపారు. అంతేగాక నెమలి కొణెం చేపలు చిక్కాయి. చేపల రేవు నుంచి వాటిని వాహనంలో తరలించారు.

ఇదీ చదవండి: అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు బాధ్యతల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details