తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లిలో కొలువైన శ్రీ బాల బాలాజీ దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్ట్కు బి.వెంకటేశ్వరరావు , సాయి నాగపద్మిని దంపతులు 52 వేల రూపాయలు విరాళంగా అందిచారు. తమ కుమారుడు మోక్షిత్ కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని భక్తులకు అన్నదానం చేసేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి బాబు రావు ఆలయ చైర్మన్ పి శివ నాగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అప్పనపల్లి దేవస్థానానికి 52వేల విరాళం - appanapally temple latest news
తూర్పు గోదావరిలోని శ్రీ బాల బాలాజీ దేవస్థానానికి వెంకటేశ్వరరావు, సాయి నాగపద్మిని దంపతులు 52 వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ నగదుని అన్నదానం కోసం ఉపయోగించాలని కోరారు.
అప్పనపల్లి దేవస్థానంకు 52వేల విరాళం