ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2020, 12:35 PM IST

Updated : Jul 28, 2020, 11:59 PM IST

ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులతో అధికారులు అప్రమత్తం

తూర్పుగోదావరి జిల్లా కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు నమోదవ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

corona
జిల్లాలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కొత్తపేటలోని వానపల్లి అవిడి పీహెచ్​సీలో పరీక్షలు నిర్వహించగా... కొత్తపేటలో 6, వానపల్లిలో 5, అవిడిలో 3 కేసులు, పలివేలలో ఒక కేసు నమోదైనట్లు పీహెచ్​సీ వైద్యాధికారులు శర్మ, రవికుమార్ లు తెలిపారు. వీరిలో తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగికి, కొత్త పేట పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ కు కరోనా సోకినట్లు అధికారులు వివరించారు.

Last Updated : Jul 28, 2020, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details