ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్​ పోలీసుల దాడులు - Excise police raids on local liquor base athreyapuram mandal

తూర్పు గోదావరి జిల్లా వెలిచేరులో నాటుసారా తయారు చేసే స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు.

Excise police raids on local liquor base
నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్​ పోలీసుల దాడులు

By

Published : May 19, 2020, 8:18 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ సీఐ ఏ.వి చలం ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు.

సుమారు 1800 లీటర్ల పులిసిన బెల్లం ఉటను ధ్వంసం చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details