ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల - latest news on flood victims

ప్రభుత్వం ఉభయగోదావరి జిల్లాల్లోని వరద బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల చేసింది. ప్రతి కుటుంబానికీ రూ. 5 వేల చొప్పున అందించాలని కలెక్టర్లను ఆదేశించింది.

వరద బాధితులకు సాయం

By

Published : Sep 11, 2019, 2:55 PM IST



ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున అందజేయాలని ఆదేశించింది. రెండు జిల్లాలకు రూ.10 కోట్ల 9 లక్షల నిధులు మంజూరయ్యాయి. తక్షణమే పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details