గుజరాత్ నుంచి వస్తున్న మత్స్యకారుల ఆర్టీసీ బస్సులను తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి... జిల్లాకు చెందిన వారిని బొమ్మూరు క్వారంటైన్ తీసుకుని వెళ్లారు. జిల్లాకు చెందిన 30 మందిని గుర్తించి వైద్య పరీక్షల నిమిత్తం వారిని తరలించినట్లు రావులపాలెం సీఐ వి. కృష్ణ తెలిపారు.
గుజరాత్ నుంచి స్వస్థలాలకు చేరిన మత్స్యకారులు - fishermen went to quarantine in east godavari
లాక్డౌన్ కారణంగా గత 40 రోజులుగా గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులను అక్కడి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించింది. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు వద్ద... జిల్లాకు చెందిన మత్స్యకారులను పోలీసులు క్వారంటైన్కు తరలించారు.
స్వస్థలాలకు చేరిన తూర్పుగోదావరి జిల్లా మత్స్యకారులు