ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాత్కాలికంగా మూతపడిన చక్కెర కర్మాగారం..కారణం అదే!

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది..జిల్లాలోని తుని సమీపంలో ఉన్న తాండవ చక్కెర కర్మాగారంలో కొందరు కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు కరోనా రావటంతో కర్మాగారాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

By

Published : Jul 29, 2020, 12:14 PM IST

Published : Jul 29, 2020, 12:14 PM IST

ETV Bharat / state

తాత్కాలికంగా మూతపడిన చక్కెర కర్మాగారం..కారణం అదే!

east godavari dst sugar factory closed due to corona to staff
east godavari dst sugar factory closed due to corona to staff

తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఉన్న తాండవ చక్కెర కర్మాగారంలో కొందరు కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. దీంతో కర్మాగారం వారం రోజులపాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ఎండీ రమణా రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details