ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 27, 2020, 6:43 PM IST

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​ : విశాఖ-తూర్పు సరిహద్దు మూసివేత

కరోనా వైరస్​ కేసులు రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దును మూసివేశారు. రెండు జిల్లాల మధ్య రాకపోకలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

east godavari and visakhaptnam districts border close
సరిహద్దు మూసివేత

సరిహద్దు మూసివేత

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు మరిన్నీ పకడ్బందీగా చర్యలు చేపట్టారు. తూర్పు గోదావరి-విశాఖ జిల్లాల సరిహద్దు తుని, పాయకరావుపేట తాండవ వంతెన మూసివేశారు. రెండు జిల్లాల నుంచి ఎవరూ రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details