ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్​డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి' - dsp visit kottapet red zone area

ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని అమలాపురం డీఎస్పీ ప్రజలకు సూచించారు. కొత్తపేట రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన... లాక్ డౌన్ నిబంధనల అమలు తీరుపై ఆరా తీశారు.

'లాక్​డౌన్ నిబంధలు కచ్ఛితంగా పాటించాలి'
'లాక్​డౌన్ నిబంధలు కచ్ఛితంగా పాటించాలి'

By

Published : May 1, 2020, 12:11 AM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రెడ్ జోన్ ప్రాంతాన్ని అమలాపురం డీఎస్పీ మాసుం భాషా సందర్శించారు. ఈ ప్రాంతంలో అమలవుతున్న లాక్​డౌన్ నిబంధనలపై ఆరా తీశారు. నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద మార్కింగ్ చేయించారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ.. సరకులు కొనుగోలు చేయాలని సూచించారు. కొత్తపేటలో ఉన్న రైతు బజార్​ను ప్రభుత్వ పాఠశాలలో ఉన్న క్రీడా ప్రాంగణంలోకి మారుస్తున్నట్టు వెల్లడించారు. ఉదయం 9 గంటలలోపు నిత్యావసర సరకులను కొనుగోలు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details