ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్​డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' - లాక్​డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమలాపురం డీఎస్పీ హెచ్చరించారు. రావులపాలెం జాతీయ రహదారిపై లాక్​డౌన్ అమలుతీరును పరిశీలించి రోడ్లపై తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు.

లాక్​డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
లాక్​డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలులాక్​డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

By

Published : Apr 27, 2020, 4:51 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై లాక్​డౌన్ అమలు తీరును అమలాపురం డీఎస్పీ పరిశీలించారు. సరైన కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details