ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ - eastgodavari district newsupdates

రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఇళ్ల పట్టాలను రాజానగరం ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పంపిణీ చేశారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజా అన్నారు.

Distribution of house deeds to the beneficiaries
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

By

Published : Jan 19, 2021, 9:29 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఇళ్ల పట్టాలను రాజానగరం ఎమ్మెల్యే, ఏపీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పంపిణీ చేశారు. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలం పరిధిలో 19,100 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వాటికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే రాజా అన్నారు.

ఇదీ చదవండి:

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష: దేవినేని

ABOUT THE AUTHOR

...view details