తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో రెడ్జోన్గా గుర్తించిన ప్రాంతంలో పలు రాజకీయ పార్టీ నాయకులు పర్యటించారు. స్థానిక ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించారు. తెదేపా, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెడ్జోన్ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసరాల పంపిణీ - corona uodates in east godavari
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించారు. స్థానిక రాజకీయ నాయకులు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
రెడ్జోన్ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసరాల పంపిణీ