ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత్రికేయులకు నిత్యావసర వస్తువుల పంపిణీ - పాత్రికేయులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

కరోనాపై పోరులో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పాత్రికేయులకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఎస్.ఎల్.టి. కేబుల్ ఎం.ఎస్.ఓ దూడల శ్రీనివాస్ వారికి సరుకులు అందజేశారు.

పాత్రికేయులకు నిత్యవసర వస్తువుల పంపిణీ
పాత్రికేయులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

By

Published : Apr 12, 2020, 7:59 PM IST

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న సుమారు 80 మంది పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎస్.ఎల్.టి. కేబుల్ ఎం.ఎస్.ఓ దూడల శ్రీనివాస్ వారికి సరుకులు అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణలో మీడియా మిత్రులు కూడా భాగస్వామ్యం అవుతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. భౌతిక దూరం పాటించటం ద్వారానే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చన్నారు. భౌతిక దూరంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.

For All Latest Updates

TAGGED:

Distribution

ABOUT THE AUTHOR

...view details