ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యనారాయణస్వామికి 3లక్షల రూపాయల విరాళం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయంలో ఓ భక్తురాలు 3లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. భక్తులకు నిత్యాన్నదానం కోసం ఇంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

By

Published : Jul 23, 2019, 9:01 AM IST

Updated : Jul 23, 2019, 1:58 PM IST

సత్యనారాయణస్వామికి 3లక్షల రూపాయల విరాళం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తురాలు రూ.3 లక్షలు విరాళంగా అందించారు. తెలంగాణ రాష్ట్ర వనపర్తి జిల్లా బందరు నగర్​కు చెందిన ప్రభావతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఈవో సురేష్ బాబుకు విరాళం అందించారు.

సత్యనారాయణస్వామికి 3లక్షల రూపాయల విరాళం
Last Updated : Jul 23, 2019, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details