తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు ఓ భక్తుడు లక్ష రూపాయల విరాళం అందించారు. వాడపల్లి గ్రామానికి చెందిన యెరుబండి రాజు, సూర్యకుమారి దంపతులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, అర్చక స్వాములు, స్వామివారి చిత్రపటం ఇచ్చి..కృతజ్ఞతలు తెలియజేశారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి అన్నదాన ట్రస్ట్కు భక్తుడు విరాళం - వాడపల్లి వెంకటేశ్వర స్వామి
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు ఓ భక్తుడు లక్ష రూపాయల విరాళం అందించారు..
![వాడపల్లి వెంకటేశ్వరస్వామి అన్నదాన ట్రస్ట్కు భక్తుడు విరాళం Devotee donates to Vadapalli Venkateswara Swamy Annadana Trust](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8606880-812-8606880-1598711927411.jpg)
వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ కు భక్తుడు విరాళం