ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటు ప్రమాదంలో మరో మృతదేహం లభ్యం - తూర్పూగోదావరి జిల్లా కచ్చులూరు

బోటు ప్రమాదంలో  గల్లంతైన వారిలో ఒక్కొక్క మృతదేహం బయటపడుతోంది. కడియపులంక గోదావరి ఒడ్డున లభ్యమైన మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బోటు ప్రమాదంలో మరోక మృతదేహం లభ్యం

By

Published : Sep 27, 2019, 9:13 PM IST

బోటు ప్రమాదంలో మరోక మృతదేహం లభ్యం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన గోదావరి బోటు ప్రమాదంలో... గల్లంతైన వారి మృతదేహలు ఇంకా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జిల్లాలోని కడియం మండలం కడియపులంక గోదావరి ఒడ్డున మరొక మృతదేహం లభ్యమైంది. గుర్తు పట్టడానికి వీలు లేనంతగా మృతదేహం ఉందని పోలీసులు తెలిపారు. ఈ మృతదేహం బోటు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తిదేనని పోలీసులు నిర్ధరించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.

ABOUT THE AUTHOR

...view details