ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద వైశ్యులకు నిత్యావసరాలు పంపిణీ - రావులపాలెంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్ డౌన్ కారణంగా పనుల్లేక, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు తమ వంతు చేయూతనందిస్తున్నారు దాతలు. నిత్యావసరాలు, కూరగాయలు ఇలా వారికి తోచిన విధంగా సాయపడుతూ మంచిమనసు చాటుకుంటున్నారు.

daily needs distributed to poor vysrais at raavulapalem east godavari
పేద వైశ్యులకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 12, 2020, 1:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. 130 మంది పేద వైశ్యులకు నిత్యావసరాలు అందించారు. బియ్యం, పప్పులు, బెల్లం ఇలా ఒక్కో కుటుంబానికి సుమారు 1100 రూపాయల విలువ గల కిట్లను అందజేశారు. ఈ కష్ట కాలంలో తమకు తోచిన సాయం చేస్తున్నామని.. అందరూ తమవంతు సహాయం చేయాలని దాతలు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details