ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పచ్చ పీత 400 రూపాయలు - crab sold for 400 rupees latest news

గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు పచ్చపీత చిక్కింది. దీని ధర రూ. 400 పలికింది. దీనిని ఓ వ్యాపారి పి.గన్నవరం చేపల మార్కెట్​లో కొనుగోలు చేశారు.

crab sold in east godavari district p.gannavaram fish market for 400 rupees
ఈ పీతకు బలే గిరాకీ

By

Published : May 8, 2020, 9:42 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం చేపల మార్కెట్​లో పచ్చపీత ఒకటి గురువారం రూ. 400 ధర పలికింది. స్థానిక గోదావరిలో ఇది మత్స్యకారులకు చిక్కింది. హోల్​సేల్​ మార్కెట్​లో ఈ పీతకు మంచి గిరాకీ ఉంటుందని కొనుగోలు చేసిన వ్యాపారి తెలిపారు. దీని బరువు 720 గ్రాములు ఉందని చెప్పారు.

ఈ పీతకు బలే గిరాకీ
పచ్చపీతా.... మజాకా...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details