అర్హులందరికీ ఇళ్ళ స్దలాలు ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని దుమ్ములపేటలో సీపీఎం ఆద్వర్యంలోపలువురు ఆందోళన చేపట్టారు. అర్హుల జాబితాలో తమను చేర్చాలని నిరసన తెలిపారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన - cpm protest for houses lands latest news update
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
![అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన cpm Concern to give housing places](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8115741-819-8115741-1595346167526.jpg)
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం ఆందోళన