తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో కరోనా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 164 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా.. అందులో 44 మందికి కొవిడ్గా గుర్తించారు. గ్రామంలో ఇంటింటి సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గొల్లవిల్లిలో కరోనా నిర్ధరణ పరీక్షలు - గొల్లవిల్లిలో కోవిడ్ పరీక్షలు తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా గొల్లవిల్లిలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. 164 టెస్టులు చేేయగా.. 44 మందికి పాజిటివ్గా నిర్ధరణైంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
![గొల్లవిల్లిలో కరోనా నిర్ధరణ పరీక్షలు covid tests at gollavilli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:24:49:1620482089-ap-rjy-24-08-gollavilli-covidtests-amalapuram-ap10020-08052021181929-0805f-1620478169-420.jpg)
కోవిడ్ టెస్టులు చేస్తున్న అధికారులు