ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పి.గన్నవరంలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా - పి.గన్నవరంలో కరోనా

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మండలంలో ఆయనతో గత పది రోజుల నుంచి మాట్లాడుతున్న ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు

Corona to the Headmaster of Government Primary School at P.Gannavaram
పి.గన్నవరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా

By

Published : Jul 4, 2020, 11:55 AM IST

Updated : Jul 4, 2020, 7:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మండలంలో ఆయనతో గత పది రోజుల నుంచి మాట్లాడుతున్న ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ ప్రధానోపాధ్యాయుడు ఆయనకు బంధువు. ఆయన నుంచి ఈయనకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. ఈ మండలంలో ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడిన ఏడుగురు ఉపాధ్యాయులను హోమ్ క్వారంటైన్​లో ఉండాలని సూచించామని వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు.

Last Updated : Jul 4, 2020, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details