ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా.. - తొండంగిలో 21 మందికి కరోనా

Corona for 21 members of a joint family in Thondagi, East Godavari district
తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో ఓ ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా

By

Published : Mar 26, 2021, 9:45 AM IST

Updated : Mar 26, 2021, 10:04 AM IST

09:39 March 26

తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో ఓ ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా

తూర్పుగోదావరి జిల్లా తొండంగిలోని ఉమ్మడి కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇటీవల తిరుమల వెళ్లి వచ్చిన ఓ కుటుంబం భజన కార్యక్రమం నిర్వహించింది. వారికి  జ్వరం రావడంతో  అందరినీ పరీక్షించారు. అందులో  21 మందికి కొవిడ్ అని తేలింది.  భజన కార్యక్రమంలో మరో  నాలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని కలిసిన వారికి పరీక్షలు చేయడానికి  అధికారులు  చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో శానిటైజ్ చేస్తున్నారు. 

ఇదీ చూడండి.  కొనసాగుతున్న పొరుగు సిబ్బంది నిరసనలు

Last Updated : Mar 26, 2021, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details