ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​.. నిరాడంబరంగా రంజాన్ - తూర్పు గోదావరిలో రంజాన్ పండగ

కరోనా ప్రభావం రంజాన్ పండగపై పడిండి. ముస్లింలు మసీదులకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు.

corona effect on ramzan celebration
నిరాడంబరంగా రంజాన్

By

Published : May 25, 2020, 1:02 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ముస్లింలు నిరాడంబరంగా రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మసీదుల్లో కొంతమంది మాత్రమే ప్రార్థనలు చేశారు. ఇళ్లల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details