ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2021, 12:07 PM IST

ETV Bharat / state

'కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తగా ఉండండి'

కరోనా రెండో దశ ప్రారంభం అయినప్పటి నుంచి.. తునిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు 513 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

corona cases increased in tuni
తునిలో విస్తరిస్తోన్న కరోనా

తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా సోకిన వారి సంఖ్య.. రెండో దశ వ్యాప్తిలో 513 గా నమోదైంది. ఈ విషయాన్న అధికారులు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details