నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు - నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాటివాడ పంచాయతీ ఉద్యోగులు 400 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
![నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7142337-418-7142337-1589118865824.jpg)
నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన పంచాయతీ ఉద్యోగులు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం తాటివాడ పంచాయతీలో ఉద్యోగులు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తాటి వాడ, బూరుగు బంధ, గోగుమిల్లి గ్రామాల్లో సుమారు 400 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమలో స్థానిక ఎస్ఐ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
TAGGED:
నిత్యవసర వస్తువులు పంపిణీ