కొండ చిలువ హల్చల్
బాబోయ్ పాములు.. భయాందోళనలో ప్రజలు - east godavari
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో కొండచిలువలు ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాకాలం కావటంతో పాములు ఉళ్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు.
![బాబోయ్ పాములు.. భయాందోళనలో ప్రజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3976456-586-3976456-1564383316364.jpg)
కొండ చిలువ హల్చల్
ఇది చూడండి: అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద